వరంగల్: మరో వ్యక్తితో వెళ్లి తిరిగొచ్చిన భార్య.. ప్రాణాలు తీసిన భర్త

వరంగల్ పట్టణం బాలాజీనగర్‌లో దారుణ హత్య జరిగింది. యూపీకి చెందిన రితీశ్ సింగ్ రేష్మా అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారం క్రితం రేష్మా మరోవ్యక్తితో వెళ్లి తిరిగొచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రితీశ్ సింగ్ రేష్మాను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్