విద్యుత్ అవసరాలను అధిగమిస్తాం: భట్టి

TG: రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను అధిగమిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. పెట్టుబడులు ఆకర్షించే విధంగా కొత్త ఎనర్జీ పాలసీ ఉంటుందన్నారు. గ్రీన్ ఎనర్జీ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు భట్టి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్