పండ్ల తోటలో కలుపు యాజమాన్యం

సరైన సమయంలో సరైన యాజమాన్య పద్దుతులను అనుసరించడం వ్యవసాయంలో అత్యంత ప్రధానం. అందులోనూ ముఖ్యంగా కలుపు నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకుంటే పంటకు అందాల్సిన పోషక పదార్థాలు అందక దాదాపు 40% దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలు వేయడం వల్ల కలుపు యాజమాన్యం చేపట్టవచ్చు. అలాగే అందుబాటులో ఉన్న యంత్రాలను ఉపయోగించి కలుపు మొక్కలను చాలా వరకు నియంత్రించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్