భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్రమైన నేపథ్యంలో ఛండీగఢ్, గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీ, జయపుర్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి కొన్ని కొన్ని కంపెనీలు వర్క్ఫ్రమ్హోం సదుపాయాన్ని కల్పించాయి. హెచ్సీఎల్, టెక్, ఈవై, కేపీఎంజీ, డెలాయిట్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని కల్పించాయి. అలాగే విదేశాలకు ప్రయాణాలను కూడా విరమించుకోవాలని తెలిపాయి.