మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో తుది సమరం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్ పోరులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. నవీముంబయిలో ఈ ప్రతిష్టాత్మక పోరు జరగనుంది.