చౌటుప్పల్: చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన వ్యక్తి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి గ్రామంలో ఈతకు వెళ్లిన సామాకుర రాజయ్య (55) అనే వ్యక్తి చెరువులో మృతి చెందారు. గ్రామస్తులు మృతదేహాన్ని వెలికి తీశారు. రాజయ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్