వామపక్ష యోధుడు ఏచూరి.. రాజకీయ ప్రస్థానం ఇలా!

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (72) కన్నుమూశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా 1974లో ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఏచూరి పోరాటం ఢిల్లీకి చేరింది. 1992లో పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలోనే కొనసాగారు.

సంబంధిత పోస్ట్