డెహ్రాడూన్ పల్తాన్ బజార్లోని ఆభరణాల దుకాణం నుంచి ఓ యువతి బంగారు ఉంగరాలను దొంగిలిస్తూ పట్టుబడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆమె వద్ద నుంచి ఉంగరాలు తీసుకుంటున్న క్రమంలో మహిళా కానిస్టేబుల్పై దాడికి దిగింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ప్రచారం చేయడం చరిత్రలోనే చూడలేదు: KTR(వీడియో)