పల్నాడు జిల్లాలో నేడు మరో దాడి

55చూసినవారు
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ఘంటావారిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఎన్నికల సందర్భంగా మాటల యుద్ధం జరగగా.. నేడు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు.