వినుకొండ: నూతన బస్సులు ప్రారంభించిన రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి

85చూసినవారు
వినుకొండ: నూతన బస్సులు ప్రారంభించిన రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి
ఆర్‌టిసి డిపోకు కొత్తగా కేటాయించిన 2 ఇంద్ర ఏసి బస్సులు, 4 ఎస్ప్రెస్ బస్సుల సర్వీసులను శుక్రవారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలను నాటారు. వినుకొండ ఆర్టీసీ డిపో ను 15 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో సువిశాలమైన ప్రాంగణంలో మోడ్రన్ బస్ స్టాండ్ ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేసి నవీకరీంచనున్నామని రవాణాశాఖ మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్