![](https://media.getlokalapp.com/cache/40/86/40866572f13bae8d7615192cc26e76a6.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
భారత క్రికెటర్ల సంబరాలు (VIDEO)
అత్యంత ఉత్కంఠగా సాగిన టీ 20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో భారత్ గెలిచింది. తద్వారా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించింది. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం అందుకుంది. గెలిచిన వెంటనే భారత క్రికెటర్లు మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. ఉద్విగ్న క్షణాల మధ్య స్టేడియంలోని భారత అభిమానులకు అభివాదం చేశారు.