Top 10 viral news 🔥
![తల్లిదండ్రులకు షాకిచ్చిన ముగ్గురు విద్యార్థులు తల్లిదండ్రులకు షాకిచ్చిన ముగ్గురు విద్యార్థులు](https://media.getlokalapp.com/cache/89/28/89288320819ef108b46d53becd839a38.webp)
తల్లిదండ్రులకు షాకిచ్చిన ముగ్గురు విద్యార్థులు
సెల్ఫోన్ వాడుతున్నారని మందలించిన తల్లిదండ్రులకు ముగ్గురు విద్యార్థులు షాక్ ఇచ్చారు. విజయవాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో ముగ్గురూ విజయవాడలో రైలు ఎక్కి సికింద్రాబాద్లో ప్రత్యక్షమయ్యారు. ఫాం 8 వద్ద తనిఖీలు చేస్తున్న రైల్వే పోలీసులకు ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థిని అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.