నామినేషన్ అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి
మంత్రాలయం నియోజవర్గంలో నామినేషన్ అనంతరం మీడియాతో గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, నామినేషన్ కార్యక్రమం వచ్చిన నాలుగు మండలాల కార్యకర్తలు నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాది అని అన్నారు.