డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం బాబు: కోట్ల

73చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఏకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై దుష్ప్రచారానికి ఒడిగట్టారని కోడుమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ కుడా చైర్ మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం క్రిష్ణదొడ్డిలో మాట్లాడారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం రాజకీయం చేసిన బాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేవుడు చంద్రబాబుకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలన్నారు.

సంబంధిత పోస్ట్