మరో మారు రాజన్నకు చారిత్రక విజయాన్ని ప్రజలు కట్టబెడుతున్నారు

64చూసినవారు
మరో మారు రాజన్నకు చారిత్రక విజయాన్ని ప్రజలు కట్టబెడుతున్నారు
మరో మారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొరకు ప్రజలు చారిత్రక విజయాన్ని కట్టబెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెల గోవింద హరి బాలాజీ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2019 మే 23 న ప్రజాతీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 అసెంబ్లీ స్థానాలకు 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని చారిత్రక విజయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించారని అన్నారు.
Job Suitcase

Jobs near you