జియోకు ప్రధాని మోదీ ప్రచారకర్త

74చూసినవారు
భీమవరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్ ఎదురుగా సీపీఎం నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం మాట్లాడుతూ. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయన్నారు. అంబానీ కంపెనీ జియోకు ప్రధాని మోదీ ప్రచారకర్తగా మారిపోయారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్