వైసీపీ అక్రమాలపై చింతమనేని ఫిర్యాదు
దెందులూరు నియోజకవర్గంలో గత 5 సం. లలో అరాచక పాలన ఏర్పడి తర్వాత వైసీపీ నాయకులు చేసిన అక్రమాలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో సబ్సిడీల పేరుతో తీసుకున్న ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు అనేక వ్యవసాయ యంత్రాంగ మిషన్లను దుర్వినియోగం చేశారని అన్నారు.