నరసాపురం: అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ

61చూసినవారు
నరసాపురం: అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవి గ్రామం కనకదుర్గమ్మ ఆలయం వద్ద.. శుక్రవారం కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేసారు.

సంబంధిత పోస్ట్