19 నుండి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇసుక పంపిణీ జరగాలి

65చూసినవారు
19 నుండి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఇసుక పంపిణీ జరగాలి
ఇసుక పంపిణీని నిబంధనల మేరకు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 19 తేదీ నుండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆన్ లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవడానికి సన్నద్ధత కోసం రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్