రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి

4675చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
కుంటాల మండలం అందకూరు గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిర్మల్ పట్టణం భాగ్యనగర్ కు చెందిన బొడ్డు వంశీ చికిత్స పొందుతూ ఉదయం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ ఐ మృతిరజినీకాంత్ తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.