హైడ్రాకు కమిషనర్ గా ఏవీ రంగనాథ్..

53చూసినవారు
హైడ్రాకు కమిషనర్ గా ఏవీ రంగనాథ్..
హైడ్రాకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏవీ రంగనాథ్‌కు మంచి పేరుంది. గతంలో ఈయన వరంగల్ సీపీగా, హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. ఏవీ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ఆఫీసర్ కాదనే పేరుంది. గతంలో వరంగల్ సీపీగా ఉన్నప్పుడు కీలకమైన కేసుల్లో రంగనాథ్ తన మార్క్ చూపించారు. అక్రమ నిర్మాణాలకు పరిష్మన్లు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని రంగనాథ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్