ఆశ్చర్యపోకండి.. రైలులో జలపాతం సౌకర్యం (Video)

75చూసినవారు
జబల్‌పూర్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో నీరు లీక్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై మండి పడుతున్నారు. సెప్టెంబర్ 9న షేర్ చేయబడిన వీడియో ప్రస్తుతం ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది. జబల్‌పూర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుండగా M-3 కోచ్ సీలింగ్ నుంచి నీరు కారుతున్నట్లు వీడియోలో చూపబడింది.

సంబంధిత పోస్ట్