చెత్త సేకరణలో నిర్లక్ష్యం

64చూసినవారు
చెత్త సేకరణలో నిర్లక్ష్యం
కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ ప్రగతినగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త సేకరణలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని గురువారం అటుగా వెళ్లే ప్రజలు ఆరోపిస్తున్నారు. అనునిత్యం ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగస్తులు అక్కడ ఉన్న చెత్త వాసనతో లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you