ఊళ్లకు వెళ్లేవారికి డీసీపీ సూచనలు

6462చూసినవారు
వేసవి సెలవుల నేపథ్యంలో విహార యాత్రలకు, స్వస్థలాలకు వెళ్లే వారికి నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పలు సూచనలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. నగలు, నగదు ఇంట్లో కన్నా బ్యాంక్లో ఉంచుకోవడం మంచిదని, సీసీ కెమెరాలు, సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాటిని తమ వెంట ప్రయాణాలలో తీసుకు వెళ్ళే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.