కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
గాంధారి మండలం ముదిల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పుట్టి ప్రభాకర్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి శనివారం ఆర్థిక సహాయం, వారి ఇద్దరి ఆడపిల్లలకు చదువుతోపాటు వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తానని భరోసా ఇచ్చారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.