వేసవి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేపట్టిన దాతలు

84చూసినవారు
వేసవి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేపట్టిన దాతలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు పుల్లఖండం సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం వేసవి కాలంలో మధిర పట్టణానికి వివిధ అవసరాల రీత్యా వచ్చే గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్