గుజరాత్‌లో పట్టపగలే 28 కిలోల వెండిని దొంగిలించిన మహిళ (వీడియో)

66చూసినవారు
గుజరాత్‌లో పట్టపగలే దొంగతనం జరిగింది. అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఓ వ్యక్తి సంచిలో 28 కిలోల వెండి తీసుకొని బైక్ మీద కూర్చొని ఉన్నాడు. ఇది గమనించిన ఓ మహిళ ముసుగు వేసుకొని వచ్చి ఆ వెండిని దోచుకొని పరారయ్యింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఆమె వెంట పడగా.. ఆ మహిళ తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

సంబంధిత పోస్ట్