కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు శనివారం కాసిపేట మండలంలో ఘనంగా జరిగాయి. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ భోజన్న, ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ శంకరయ్య, ఆధ్వర్యంలో కాక వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు.