నల్గొండ: పూలమాల వేసి కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

65చూసినవారు
నల్గొండ: పూలమాల వేసి కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ
నల్గొండ జిల్లా, నియోజకవర్గంలో ఇటీవల కాలంలో మరణించిన మాదిగ జర్నలిస్టుల ఫోరం (ఎంజేఎఫ్) నాయకుడు పడిశాల రఘు చిత్రపటానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం  పూలమాల వేసి కుటుంబాన్ని పరామర్శిం చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you