నల్గొండ: అసమతి నేతల నిరసన

70చూసినవారు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగిస్తుండగా జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక పట్ల బీజేపీ సీనియర్ నేతలు అసమ్మతివాదులు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర నేతలు జిల్లా అధ్యక్ష ఎన్నికపై పునరాలోచన చేయాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్