బ్రహ్మర్షి పత్రీజీ చేతులమీదుగా పిరమిడ్ ప్రారంభం

179చూసినవారు
బ్రహ్మర్షి పత్రీజీ చేతులమీదుగా పిరమిడ్ ప్రారంభం
ఆర్మూర్ మండలంలోని మిర్దాపల్లి గ్రామంలో బ్రహ్మర్షి పత్రీజీ పర్యటించారు. ఈ సందర్భంగా పిరమిడ్ లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా జీవించగలరని అన్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని రెండింటినీ మధ్యే మార్గంలో తీసుకోవడానికి ధ్యానం అనేది ఉత్తమమైన మార్గమని అన్నారు. కార్యక్రమంలో యోగా భీమయ్య, రణవీర్, శ్రీనివాస్, మల్లిఖార్జున్​, అరుణ్, గంగామోహన్, లక్ష్మీ దుర్గ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :