చందూర్: వర్షానికి తడిసిన వరి దాన్యాన్ని ఆరపెడుతున్న రైతన్నలు

52చూసినవారు
చందూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రాత్రి వేళ ఆకాశం మేఘావృతమై కురుస్తున్న అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని రైతులు సోమవారం ఉదయం నుండి ఎండలో ఆరబోసి, వర్షానికి తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని పక్కకు తీసి ఆరబోస్తున్నారు. అరకొర కురిసే అకాల వర్షాలతో రైతన్నలు ధాన్యం అమ్మ లేక, ఎండబెట్టి నిత్యం అవస్థలు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you