బోధన్: మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పేపర్ ఆవిష్కరణ

80చూసినవారు
బోధన్: మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పేపర్ ఆవిష్కరణ
నవీపేట్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పేపర్లను ఎంఈఓ అశోక్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. విద్యార్థులకు గణితంలో మంచి నైపుణ్యం సాధించేందుకు మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రత్నకుమారి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్