కరెంట్ షాక్ తో యువకుడు మృతి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఈదులాగు ప్రశాంత్ మంగళవారం తన షాప్ లో కరెంటు షాక్ కొట్టడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు.