మాధవానికుంటలో నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు

57చూసినవారు
మాధవానికుంటలో నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మాధవానికుంట వద్ద గణేష్ నిమజ్జనం సందర్భంగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం తొలగించారు. ఎప్పటికప్పుడు స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారి వినోద్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you