ప్రచార రథాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు

77చూసినవారు
ప్రచార రథాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు
పటాన్ చెరు మండలం గణేష్ గడ్డ వద్ద ఉన్న గణపతి దేవాలయం ముందు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ప్రచార రథాలను మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. అంతకు ముందు గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి వెంకట్రాంరెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్