మణిపూర్‌లో చెలరేగిన హింసలో ఐదుగురు మృతి.. నిద్రిస్తున్న వ్యక్తిని కాల్చి చంపిన మిలిటెంట్స్

56చూసినవారు
మణిపూర్‌లో చెలరేగిన హింసలో ఐదుగురు మృతి.. నిద్రిస్తున్న వ్యక్తిని కాల్చి చంపిన మిలిటెంట్స్
మణిపూర్‌లోని జిరిబామ్‌లో జరిగిన తాజా హింసలో ఐదుగురు మృతి చెందారు. నిద్రపోతున్న మైతీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ముగ్గురు కుకీ ఉగ్రవాదులు కాల్చి చంపారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కుకీ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులు, మైతీ వర్గానికి చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
Job Suitcase

Jobs near you