సుద్ద ముక్క పై అద్భుత కళా ఖండాలు

66చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు క్రికెట్ క్రీడాకారుడు సచిన్ జన్మ దినం సందర్భంగా బుధవారం అంగుళం సుద్ద ముక్క పై ప్రతిమను చెక్కి ఆయనపై తనకుఉన్న క్రీడాభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు , పప్పు గింజలు, సుద్ధముక్క , లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీని కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని పలువురు అభినందించారు.