VIDEO: కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు

81చూసినవారు
తెలంగాణలో పలుచోట్ల గంజాయి యధేచ్చగా పట్టుబడుతోంది. ఇవాళ HYD జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని రోడ్ నం.1లో జయ ట్రేడర్స్ అనే కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2.66 లక్షల విలువైన 6400 గంజాయి చాక్లెట్లతో పాటు 4 కిలోల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ అగర్వాల్(50)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్