మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పోనుగొడు గ్రామంలో ఉపాధి హామీ కలిసి మహబూబాబాద్ పార్లమెంట్ అబ్యర్థి
మాలోత్ కవిత మహిళలతో కలిసి శనివారం రోజున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నన్ను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటానని ఎంపీ అభ్యర్థి తెలిపారు.