పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

74చూసినవారు
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాడ్వాయి మండలం కాటాపుర్ , దామేర వాయి, భూపతిపూర్, ఉరట్టం పలు గ్రామాల్లో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. 35 మంది లబ్ధిదారులకు షాదీ ముభారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you