యాదగిరిగుట్ట: మహా కుంభాభిషేకానికి సీఎంకి ఆహ్వానం

78చూసినవారు
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండాసురేఖ కలిసి శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురమహా కుంభాభిషేక మహోత్సవానికి రావాలిసిందిగా గురువారం ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ అర్చకులు వున్నారు.

సంబంధిత పోస్ట్