ధర్మవరం: ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన పరిటాల శ్రీరామ్

ధర్మవరం నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలోని 25, 26, 27, 28 వార్డుల్లో ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ శుక్రవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్