బత్తలపల్లి లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

బత్తలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివయ్య తెలిపారు. ధర్మవరం 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా, బత్తలపల్లి, లింగారెడ్డిపల్లి, చెర్లోపల్లి సబ్స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ బావులకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్