గుత్తి పట్టణంలో బుధవారం నాగసముద్రం క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సురేష్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో, రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు.