హిందూపురం పట్టణంలోని దినసరి మార్కెట్ వేలంపాటను ధీరజ్ మని అనే వ్యక్తి రూ. 52.50 లక్షలకు దక్కించుకున్నారని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. అదేవిధంగా, పరిగి బస్టాండ్ ఖాళీ స్థలం వేలంపాటను రూ. 22.05 లక్షలకు అస్మాబా దక్కించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.