సోమవారం చిత్తూరు డిపిఓ కార్యాలయంలో జరగాల్సిన పిజిఆర్ఎస్ కార్యక్రమం పలమనేరు డి.ఎస్.పి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని ఎస్పీ కార్యాలయ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను తెలియజేయడానికి నిర్దిష్ట సమయానికి పలమనేరు డిఎస్పి కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.