చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా రమేష్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో క్రమశిక్షణ, ప్రజలతో సాన్నిహిత్యం కలిగిన అధికారిగా పేరు పొందిన రమేష్, తవణంపల్లిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని అధికారులు తెలిపారు. ఈ నియామకం చిత్తూరు, పూతలపట్టు ప్రాంతాల్లో జరిగింది.