రాజమండ్రి నగరం 12వ వార్డులో, శ్యామలంబ పార్క్ ఎదురువీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీటి సమస్యతో బాధపడుతున్న ప్రజల ఫిర్యాదుల మేరకు, ఆర్ఎంసి అధికారులు సోమవారం ఆక్రమణలకు పాల్పడిన ర్యాంపులు, గోడలను మూడు అడుగుల మేర కూల్చివేశారు. ఈ చర్యతో స్థానికులకు ఉపశమనం లభించింది.