హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ బిందు మాధవ్

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన పి. జాన్, సీహెచ్ భవానీలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ రూ. 6.55 లక్షల చెక్కులను అందజేశారు. హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని, విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాల్లో వారికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్